Exclusive

Publication

Byline

మెుబైల్ ఫోన్‌ వాడుతూ డ్రైవింగ్ చేసేవారికి సజ్జనార్ వార్నింగ్!

భారతదేశం, అక్టోబర్ 7 -- హైదరాబాద్ సీపీ వాహనదారులకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే డ్రంక్ అండ్ డ్రైవ్‌ విషయంలో మందుబాబులకు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వ... Read More


జగన్‌కు హెలికాప్టర్ ద్వారా మాకవరపాలెం చేరుకోవడానికి అనుమతి.. రోడ్‌షోకు నో పర్మిషన్!

భారతదేశం, అక్టోబర్ 7 -- మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 9న అనకాపల్లి జిల్లాలోని మాకవరపాలెం పర్యటన నేపథ్యంలో విశాఖపట్నం నుండి మాకవరపాలెంకు హెలికాప్టర్‌లో ప్రయాణించ... Read More


అడ్లూరి వ్యాఖ్యలపై నేను స్పందించను.. అదే ఫైనల్ : మంత్రి పొన్నం

భారతదేశం, అక్టోబర్ 7 -- తెలంగాణలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒకరు అంటుంటే.. నేను అలా అనలేదని మరొకరు చెబుతున్నారు. తనకు క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మ... Read More


హలో స్టూడెంట్స్.. ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేశారా? లేదా? మరికొన్ని రోజులే టైమ్!

భారతదేశం, అక్టోబర్ 7 -- 2025 నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాల‌ర్ షిప్స్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారా? మరికొన్ని రోజులే టైమ్ మిగిలి ఉంది. అక్టోబర్ 15వ తేదీతో సమయం ముగుస్తుంది. ఎన్ఎంఎంఎస... Read More


డిసెంబర్ నుంచి మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రారంభించాలి.. సీఎం రేవంత్ ఆదేశాలు

భారతదేశం, అక్టోబర్ 7 -- మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు అమలును డిసెంబర్ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు మొదటి దశపై ముఖ్యమంత్రి సీనియర్ అధికారులతో సమీక్... Read More


ఇన్‌స్టాలో పరిచయం.. ఫామ్‌హౌస్‌లో మైనర్ల ట్రాప్ హౌస్ పార్టీ.. డ్రగ్స్, విదేశీ మద్యం!

భారతదేశం, అక్టోబర్ 6 -- అక్రమ మాదకద్రవ్యాల సంబంధిత కార్యకలాపాలను అరికట్టేందుకు రాజేంద్రనగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) పోలీసులు మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకట... Read More


హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు.. నేటి నుంచే అమల్లోకి..!

భారతదేశం, అక్టోబర్ 6 -- హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో టీజీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచింది. ఈ మేరకు ఇటీవల నిర్ణయం తీసుకోగా.. ఇది ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో జంట ... Read More


జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్

భారతదేశం, అక్టోబర్ 6 -- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరుగుతుందని, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుందని భారత ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది . ఉప ఎన్నిక ప్రకటనతో నగరంలో మోడల్ ప్రవర్తనా నియమావళి అ... Read More


విశాఖ స్టీల్ ప్లాంట్ గాడినపడుతోంది.. బలోపేతానికి పూర్తిగా సహకారం అందిస్తాం : సీఎం చంద్రబాబు

భారతదేశం, అక్టోబర్ 6 -- విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం చేయడంతో పాటు గరిష్ట ఉత్పత్తి స్థాయికి తీసుకువెళ్లే అంశంపై సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఏడాది కాలంల... Read More


తెలంగాణలో 9 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న దిగ్గజ ఫార్మా కంపెనీ!

భారతదేశం, అక్టోబర్ 6 -- ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ తన కార్యకలాపాల విస్తరణలో భాగంగా తెలంగాణలో 9 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎలి లిల్లీ ... Read More